పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సందర్భంగా ఓ హృదయాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారి…
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల…
కార్మికుల కష్టాన్ని గౌరవించడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మిక సోదర సోదరీమణులకు ఈ రోజు ఒక పండుగలాంటిదని, వారి…
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.వేసవి సెలవుల్లో స్థానిక…
పల్నాడు జిల్లాలో మరోసారి సీఐ చిన్న మల్లయ్య పేరు వివాదంలోకి వచ్చింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 18వ వార్డులో నివాస గృహాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు…
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ చీఫ్ విఫ్…
బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్…
